News

పవన్ కల్యాణ్ మూవీ హరిహరవీరమల్లు విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌కు స్వయంగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకొని..పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పామని అన్నారు.